Header Banner

గ్రూప్-3 ఫలితాలు విడుదల! 1,388 పోస్టుల కోసం పోటీ.. ఎంత మంది అర్హత సాధించారు?

  Fri Mar 14, 2025 17:55        Others

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-3 ఫలితాలను విడుదల చేసింది. 1,388 పోస్టుల భర్తీ కోసం గ్రూప్-3 నోటిఫికేషన్ విడుదల చేయగా, 5 లక్షల 36 వేల 400 మంది దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది నవంబర్ 17, 18 తేదీల్లో నిర్వహించిన పరీక్షలకు 2 లక్షల 69 వేల 483 మంది అభ్యర్థులు (50.24 శాతం) హాజరయ్యారు. ఫలితాలతో పాటు ఫైనల్ కీ కూడా కమిషన్ విడుదల చేసింది. అభ్యర్థుల లాగిన్ ఐడీలకు OMR షీట్స్ అందుబాటులో ఉంచినట్లు వెల్లడించింది.

ఇది కూడా చదవండి: బోరుగడ్డ అనిల్‌పై నాన్‌స్టాప్ కేసులు! రాజమండ్రిలో కృష్ణా పోలీసులు.. రేపు కోర్టులో హాజరు!


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:


వీధుల్లో పరిగెత్తుతున్న కుక్క.. నోట్లో పసికందు..! కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యాలు!


ఇంటికి వెళ్లండి లేదా జైలుకు వెళ్లండి! ట్రంప్ యొక్క కఠినమైన విధానం! గ్రీన్ కార్డ్ హోల్డర్లు బహిష్కరణ!


అదిరిపోయిన కూటమి వ్యూహం! ఎమ్మెల్సీ ఎన్నికలు గెలిచేందుకు ఓటింగ్ కూడా అవసరమయ్యేలా లేదుగా!


వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ.. కోర్టులో పోసాని డ్రామా రివర్స్.. అనుకున్నదొకటి అయ్యింది ఇంకొకటి! ఈసారి ఏ జైలు కంటే.!

 

ముగ్గురు ఐపీఎస్‌లకు ఊహించని షాక్... కూటమి సర్కార్ కీలక నిర్ణయం! వైసీపీ హయాంలో అక్రమాలు..!

 

రైల్వే ప్రయాణికులకు గమనిక.. ఆ నాలుగు రైళ్లు ఇకపై అక్కడ నుంచి బయలుదేరుతాయి..

 

వల్లభనేని వంశీకి మళ్లీ భారీ షాక్.. రిమాండ్ అప్పటి వరకు పొడిగింపు.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #andhrapravasi #group3 #results #released #todaynews #flashnews #latestnews